అయ్యా! గట్టిగా గోలపెట్టి ఉద్రేకపూర్వకంగా అరిచి, బాధ పడి, బాధ పెట్టీ అహింసా జగత్ రావాలంటే ఎలా?
గాంధీజీ శాంతి అంటూ శాంతంగా తెచ్చారు స్వాతంత్ర్యాన్ని కానీ అరుస్తూ కాదు.
శాకాహార జగత్ కోసం పత్రీజి శాంతంగా చేసిన ఉద్యమం 30 సంవత్సరాలుగా కొన్ని కోట్లమందిని శాకాహారులుగా మార్చింది.
అహింసా పరమో ధర్మః
మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో నే కాకుండా మన భావాలలో కూడా అహింసాయుతంగా ఉన్నప్పుడు శాకాహార జగత్ ఈ క్షణం ఇప్పుడు ఇక్కడే జరుగును.
-