రాజ్యాంగేతర శక్తులు రాజ్యమేలుతున్నప్పుడు
రాజ్యంలో అసమానతలు పెల్లుబికినప్పుడు
సమర్ధవంతమైన పాలన కొనసాగడానికి,
రాజకీయ ప్రక్షాళన దిశగా అడుగులు వేయడానికి,
ప్రజసంక్షేమమే అంతిమ లక్ష్యంగా,
ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ట పరచడానికి,
ఒక నియంతలాంటి వ్యక్తిని, నియంతృత్వ
పాలనను, వ్యవస్థని నేను సమర్ధిస్తాను.
#maruthinandhan
-